Telangana Chief Secretary | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి తొమ్మిదేళ్లు పూర్తయ్యి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దశాబ్ధి ఉత్�
ప్రభుత్వ ప్రాథమ్యాలు గుర్తెరిగి పనిచేయాలని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేర్చటంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించారు.
Telangana Chief Secretary: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర పరిపాలనారంగంలో వచ్చిన అతిపెద్ద సంస్కరణ ధరణి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. భూముల రిజిస్ట్రేషన్ల కోసం