రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఏది ముట్టుకున్నా భస్మాసుర హస్తం లాగా బూడిదే అవుతున్నది. తీసుకున్న ప్రతి నిర్ణయమూ వివాదాస్పదమే. ఉచిత బస్సు వ్యవహారాన్ని పక్కనపెడితే, మిగతా అన్నింటిలోనూ అభా
పంచ పాండవులెందరంటే మంచం కోళ్ల లెక్క ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపించి, ఒకటి రాశాడంట వెనుకటికొకడు. తెలంగాణలో రేవంత్ సర్కారు చేసిన కులగణన సర్వే కూడా అచ్చం అలాంటిదే. సమగ్ర సర్వే పేరిట చేపట్టిన గణనలో
కుల గణన సరిగా జరగలేదు. వందకు వంద శాతం ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పు. సమగ్రంగా జరిగి ఉంటే బీసీలకు జనాభా తగ్గేది కాదు అని బీసీ నేతలు బీసీ గణనపై మండి పడుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం అసెంబ్లీలో చెప్పిన బీస�