మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. విషయం తెలిసి రంగంలోకి దిగిన ఏఐసీసీ తెలంగాణ �
రాష్ట్ర ప్రభుత్వంలో మరో ముగ్గురు మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరుకుంది. మంత్రివర్గ కూర్పులో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమ ప్రాధాన్యం దక్కలేదు.
మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో చిచ్చు పెట్టింది. మంత్రి పదవుల మీద కోటి ఆశలు పెట్టుకొని 17 నెలలుగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలను అధిష్ఠానం తీవ్ర నిరాశకు గురిచేసింది. కష్టకాలంలోనూ పార్టీని న
TPCC President | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్లో ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న ఆరు స్థానలలో గాను మూడు లేదా నాలుగు బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ప్రహసనంగా మారింది. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెళ్లిన ప్రతిసారి ఆశావహుల జాబితాను పట్టుకొని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం చుట్టూ చక�