ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టిన ఈ నెల 5న ఇందిరాపార్క్ వద్ద జరిగే చలో హైదరాబాద్-మహా ధర్నాను జరిపి తీరుతామని తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ధర్నాకు ఆటంకం కలిగించడానికి �
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి ఆటో డ్రైవర్లు బలవుతున్నారని తెలంగాణ ఆటో మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఏటీయూ) అధ్యక్షుడు వేముల మారయ్య ఆవేదన వ్యక్తం చేశారు.