సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు లేక రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోలేక పోతున్నారని, పండిన వెంటనే తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థి తి నెలకొందని జహీరాబాద్ ఎమ్మెల్య�
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశ కార్యకర్తలకు కనీ స వేతనం రూ.18 వేల నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆశ కార్యకర్తలు మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16వ తేదీన (సోమవారం) ఉదయం 11.45 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలుత అసెంబ్లీ హాల్లో శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.