జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్ము నుంచి శ్రీనగర్కు వెళ్లే యాత్రికులు, శ్రీనగర్ నుంచి జమ్ముకి తిరిగి వచ్చే యాత్రికులు ప్రస్త�
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం లింగమయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాళ్లూరప్పలు, గుట్టలు దాటుతూ ‘వస్తున్నాం లింగమయ్య’ అంటూ శివనామస్మరణ చేస్తూ భక్తులు కదిలారు. నలుమూలల నుంచి భ
తెలంగాణ అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తొలి రోజు సలేశ్వరం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ప్రత్యేక వాహనాలు, బస్సుల్లో వచ్చి 5 కి.మీ. మేర రాళ్లూరప్పల మీదుగా ప్రయాణం సాగించారు.