రెండు తెలుగు రాష్ర్టా లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించినట్లు ఎస్పీ తోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా కేం ద్రంలోని జిల్లా పోలీస్ కార్యా�
గద్వాల గంట గేరికి చెందిన జయరాములు సర్వే డిపార్ట్మెంట్లో పని చేసి రిటైర్డ్ అయ్యారు. జయరాములు, శకుంతలకు ఇద్దరు కుమారులు తేజేశ్వర్, తేజవర్ధన్, ఓ కూతురు రమాదేవి ఉన్నారు. కూతురుకి పెండ్లి చేయ గా ఇద్దరు కొ
ఈ నెల 17వ తేదీన జరిగిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయడంతో సంచన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తేజేశ్వర్ హత్యకు ప్రధాన కారుకులైన తేజేశ్వర్ భా�