తేజారకం ఎండుమిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటా ధర రూ.21,650 పలకడంతో పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
తేజా రకం ఎండుమిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటా ధర రూ.21,650 పలకడంతో పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Teja Mirchi | ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. బుధవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠంగా రూ.19,100 వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు.
ఖమ్మం వ్యవసాయం, జూలై 18 : తేజా రకం ఏసీ మిర్చిక్వింటాల్ రూ.23,500కు చేరింది. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిన జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.23,500 పలికింది. మధ్య ధర రూ.20వేలు కాగా.. కనిష్ఠ ధర క్వింటాల్క�
ఖమ్మం వ్యవసాయం, జూలై 15 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ పంటకు మరోసారి ఆల్టైం రికార్డు ధర పలికింది. ఒకవైపు జాతీయ మార్కెట్లో తెలంగాణ పంటకు వ్యాపారుల నుంచి మంచి ఆదరణ రావడం, కోల్డ్ స్టోరేజీల్లో పంట నిల�