సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఓ సంచలనంగా మారింది. దీనిని మించిన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)పై ఇప్పుడు పరిశోధనలు ముమ్మరమయ్యాయి. మార్క్ జుకర్బర్గ్కు చెందిన మెటా సంస్థ ఏజీఐని అభివృద�
టెక్నాలజీ రంగంలో రోజుకొక వినూత్న మార్పులు జరుగుతుంటాయి. ఇటీవలకాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన కృత్రిమ మేధస్సు(ఏఐ) టెక్నాలజీ వాడకంలో భారతీయులు ముందువరుసలో నిలిచారు. దేశ జనాభాలో సగం కంటే అత్యధిక మంది ఈ టెక్న
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశ టెక్నాలజీ రంగ వృద్ధిరేటు మందగించవచ్చని నాస్కామ్ అభిప్రాయపడింది. 8.4 శాతం వృద్ధితో 245 బిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చని బుధవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఈ ద�
AI for Lay-offs | ఉద్యోగాలు కుదించుకుపోవడమే కాదు.. తాజా మాంద్యం ముప్పు భయంతో టెక్నాలజీ సంస్థలు లే-ఆఫ్స్ జాబితాల తయారీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోలపైనే ఆధారపడుతున్నాయి.