ఏటూరునాగారం : నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యంగా గిరిజన ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో కృష్ణ ఆదిత్య కోరారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా
స్కావెంజర్ల సమస్య పరిష్కరిస్తాం డీఎంఎఫ్టీ నిధులు అధిక శాతం పాఠశాలలకే పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 2వేల కోట్లు బడ్జెట్లో కేటాయించిందని పరిగి ఎమ్మ
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కొత్తూరు రూరల్ : నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నాలుగేండ్లుగా కొత్తూరు మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించిన కృ�
షాబాద్ : జిల్లా స్థాయిలో షాబాద్కు చెందిన ఐదుమంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నట్లు పీఆర్టీయూ టీఏస్ షాబాద్ మండలశాఖ అధ్యక్షుడు కడ్మూరి సుదర్శణ్ తెలిపారు. ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవం
వికారాబాద్ : సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబ�