టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డాడు. ఫైర్ సేఫ్టీ విషయంలో సదరుశాఖ నుంచి ఎన్వోసీ లేని కారణంగా బెంగళూరు బృహత్ మహానగర పాలికె(బీబీఎమ్పీ) కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్' రెస్
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ చేతికర్ర సాయం లేకుండానే నడుస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
విరాట్ కోహ్లీ..ఈ పేరు వింటే క్రికెట్ అభిమానులు మైమరిచిపోతారు. సామాజిక మాధ్యమాల్లో కోహ్లీకి అభిమానుల కొదవలేదు. తాజాగా ట్విట్టర్లో కోహ్లీని అనుసరించే అభిమానుల సంఖ్య 5 కోట్లకు చేరుకుంది.