దండేపల్లి: 'వాల్టా' చట్టం ప్రకారం ప్రజలు తమ పొలాల్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచిన టేకు, వేప, తుమ్మ, జిట్రేగి, దిర్శినం, బిల్లుడు తదితర చెట్లను నరికివేయడానికి అటవీ శాఖ అనుమతి తప్పనిసరని తాళ్లపేట అటవీ క్షేత�
బోథ్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకున్నది. ప్రజలు వాకింగ్ చేస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. మహాలక్ష్మీ పోచమ్మ ఆలయ సమీపంలో ఎకరం భూమిలో రూ.7.05 లక్షలతో పల్లె ప్రకృత�
ఆర్థిక వనరుల పెంపుపై ఫారెస్ట్ కార్పొరేషన్ దృష్టి హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఆర్థిక వనరులను పెంచుకోవడం ద్వారా స్వయం సమృద్ధి సాధించడంపై తెలంగాణ ఫారెస్ట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) దృష్టి