చింతకాని మండలం పందిళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. సార్గా అవతారమెత్తారు. తరగతి గదులను కలియతిరుగుతూ వెళ్లిన ఆయన 6వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యా�
తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంక్షేమంతోపాటు గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ మేరకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నది. అంతేకాదు, చిన్నారులకు బలవర్థకమైన ఆహారం అందించ�