విద్యారంగానికి గత కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతో విద్యాబోధన అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. వి
జాతీయ రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ద్విచక్రవాహనదారులు భయంభయంగా ప్రయాణం సాగిస్తున్నారు. 65వ నంబర్ హైవేపై రోడ్డుపక్కన ఏర్పడిన దుమ్ము, దూళి, మట్టి రహదారిని ఆక్రమిస్తున్నది. రోడ్డుపై ఉన్న ఇసుక ఎగ�
గురుకుల పాఠశాలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి అల్లాపూర్ టోల్ప్లాజా సమీపంలో ఉన్న గురుక�
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. ఈ మేరకు శుక్రవారం మెట్పల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశా�
బాలికలు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతో నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో తాత్కాలిక భవనంలో తరగతులు, వసతి ఏర్పాటు చేశామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.