సమస్యల పరిష్కారం, హామీల అమలు డిమాండ్తో అంగన్వాడీలు ఆందోళనబాట పట్టారు. ఈ మేరకు గురువారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడచినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని �
ఉద్యోగోన్నతి పొందినా పూర్తి వేతనాలు చెల్లించకుండా.. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
పాత పద్ధతిలోనే ప్రమోషన్లు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కలెక్టరేట్కు చేరుకొని ధర్న