విధులకు హాజరైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాఠశాలలోనే గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్నగర్ శివారు టూక్యానగర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకున్నది.
పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు ఇచ్చేందుకు వచ్చి ఫొటోలు దిగుతున్న ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు అంతలోనే అస్వస్థతకు గురై మృతిచెందిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాదం నింపింది. వివరాల�