Teacher dies | మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad) విషాదం చోటు చేసుకుంది. పుష్పుల్ రైలు ఢీకొని(Train accident) ఉపాధ్యాయుడు దుర్మరణం(Teacher dies)చెందాడు.
తోటి ఉపాధ్యాయులకు సబ్జెక్ట్లో మెళకువలు నేర్పుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది.
తోటి ఉపాధ్యాయులకు సబ్జెక్ట్లో మెళకువలు నేర్పుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన గారపాటి జ
విధులకు హాజరైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాఠశాలలోనే గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్నగర్ శివారు టూక్యానగర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకున్నది.
పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు ఇచ్చేందుకు వచ్చి ఫొటోలు దిగుతున్న ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు అంతలోనే అస్వస్థతకు గురై మృతిచెందిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాదం నింపింది. వివరాల�