ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఐసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు (Raghurama Krishna Raju) పక్కపక్కనే కూర్చుకున్నారు. కాసేపు ఇద్దరు సంభాషించుకున్నార�
Sensational comments | ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే అధికార టీడీపీ(TDP) కి చెందిన ఓ ఎమ్మెల్యే తన పదవి, రాజకీయాలపై అనాసక్తిని ప్రదర్శించాడు.