టీబీజీకేఎస్తోనే కార్మికుల సమస్యలకు పరిష్కారం సాధ్యమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే -5 గనిలో సోమవారం సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ ఆధ్వర్యంలో న�
సీఎం కేసీఆర్తోనే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ స్పష్టం చేశారు. శాంతిఖని గని ఆవరణలో టీబీజీకేఎస్ గని ప