టీబీ రహిత రాష్ట్రం వైపు తెలంగాణ వేగంగా అడుగులు వేస్తున్నది. 2025 నాటికి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. నియంత్రణ కార్యక్రమాల అమలులో ఉత్తమ పనితీ�
ఒకరి నుంచి ఒకరికి సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి టీబీ. దీనిపై అవగాహన లేకపోవడంతో ఇంట్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి సోకే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలియక వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది.
వికారాబాద్ : టీబీ నియంత్రణకు ఉద్యోగులు మరింత కృషి చేయాలని డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్ శ్రీగుణ తెలిపారు. గురువారం వికారాబాద్ అనంతగిరిలోని పాత డీఎంహెచ్వో కార్యాలయంలో టీబీ వైద్యులు, ఉద్యోగులతో సమావేశ�