యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు వినియోగించుకునే ప్రయాణికుల జేబుకు చిల్లు పడనుంది. రద్దీ సమయాల్లో కనీస చార్జీపై రెండింతలు పెంచుకునేందుకు ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్లకు కేంద్ర రోడ్డు రవాణా మ�
పౌరులకు బైక్, ఆటో, క్యాబ్ ద్వారా రవాణా సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సహకార్ ట్యాక్సీ’ని ప్రారంభిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దేశంలో సేవలందిస్తున్న ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి కార్పొరేట్ సం�
అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మూడేండ్ల లోపే మనదేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. పెద్ద నగరాల్లో ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లడానికి, సమీప పట్టణాలకు చేరుకునేందుకు ‘ఇంటర్గ్లోబ�