దేశవ్యాప్తంగా పన్ను రిటర్ను దాఖలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. 2024-25 అసెస్మెంట్ ఏడాదికిగాను 8 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని ఐటీ వర్గాలు వెల్లడించాయి.
Union Budget 2025 | ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి వర్గ ప్రజానీకానికి ఉపశమనం కలిగించేలా ఉపాధి కల్పన, ప్రభుత్వ వ్యయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పన్నుల విధ�
పాత పన్ను విధానంలో వివిధ రకాల పన్ను కోతలుండేవి. వీటివల్ల పన్ను చెల్లింపుదారులకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయేది. తద్వారా పన్ను మినహాయింపులు, పొదుపునకు వీలుండేది.
న్యూఢిల్లీ: ఇండియాలో సుమారు మూడు దశాబ్దాల తర్వాత తీసుకొచ్చిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ). ఇది తొలిసారి అమలై నాలుగేళ్లవుతోంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మ
అమెరికా పెట్టుబడులపై ట్యాక్స్|
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత్లో పెట్టుబడులు పెట్టిన బహుళ జాతి సంస్థల (ఎంఎన్సీ)పై ద్రుష్టి సారించారు.........