జీఎస్టీ బోగస్ దందా ప్రకంపనలు రేపుతున్నది. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతున్నది. ఇప్పటికే దాదాపు 300 కోట్ల వరకు దందా జరిగినట్టు తెలుస్తుండగా.. అధికారులు మరింత లోతుగా విచారణ సాగిస్తున్నారు.
ఫేక్ జీఎస్టీ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు జరిపారని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్లు వేణ�
Online Shopping | ఆన్లైన్ మార్కెట్లో రాబోయే పండుగ సీజన్ అమ్మకాలు ఈ ఏడాది రూ.90,000 కోట్లను తాకవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే 18-20 శాతం పెరుగవచ్చని మార్కెట్ రిసెర్చ్ కంపెనీ రెడ్సీర్ స్ట్రా�
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రీఫండ్ కుంభకోణం కలకలం సృష్టిస్తున్నది. సుమారు రూ.500 కోట్లకు పైగానే స్కాం జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్�
విజయవాడ, హైదరాబాద్కు చెందిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులలో లేని వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల పేరుతో తప్పుడు రీఫండ్లను క్లెయిమ్ చేసి సుమారు రూ.40 కోట్ల స్కాంకు పాల్పడినట్లు ఐటీ అధ�