రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమై ప్రజల కొనుగోలుశక్తి పడిపోతుండగా.. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు వాహనదారులపై సర్కారు పన్నుల భారం మోపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త వ
ప్రజలపై పన్నుల భారం తగ్గించాలని, పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలు వైరాలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం
చిన్న, పెద్ద కార్లపై ఒకే రీతిలో పన్ను వేయడం సరికాదని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో చిన్న కార్లకు విశేష ఆదరణ, తగిన మార్కెట్ ఉన్న వి�