రైస్ మిల్లుల్లో రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. సివిల్ సప్లయీస్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవా రం తనిఖీలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వ చ్చింది.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు బియ్యం గోదాముపై బుధవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ బృందం ఓఎస్డీ ద్రోణాచార్య ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులు ప్రభాకర్, వెంకటే
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలపై దాడులు మొదలయ్యాయని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అగ్రంపహాడ్ జాతర వద్ద ఎలాంటి ఘర్షణ జరగకపోయినా పోలీసులు బీఆర్ఎస్ వాళ్లను ఇష్టమొచ్చినట్లు కొట్టారని అ�
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గంజాయి విక్రయిస్తూ ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు పట్టుబడడం కలకలంరేపింది. ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ దాడుల్లో 6.366 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
విస్తృత తనిఖీలు | జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలోని సీడ్స్, ఫర్టిలైజర్ షాపులను ఏడీఏ ప్రదీప్ కుమార్, టాస్క్ ఫోర్స్ సీఐ రాంబాబు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ చేశారు.