Collector Santosh | జిల్లాలో వరిధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని, వర్షాల నుంచి ధాన్యం తడవకుండా టార్పలిన్లతో భద్రపరచాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమస్యల నిలయంగా మారాయి. దాదాపు అన్ని కేంద్రాల్లోనూ సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. వానొస్తే కప్పేందుకు టార్పాలిన్స్ లేవు, ధాన్యం నింపేందుకు గన్నీ సంచులు లేవు, నింపిన బస్తాలు �
ఆంధ్రలో ఉపా ధి దొరకక తెలంగాణకు వచ్చి ఉపాధి పొందుతున్నా డు. యాసంగి, వర్షకాలం వరి కోత సీజన్లో ఉపాధి దొరుకుతున్నదని ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా ఈపూర్ మండలం ఎర్రకుంటకు చెందిన యువకుడు రమేశ్ సంతోషం వ్యక్త