Vemula Prashanth Reddy | వరద కాల్వ మరమ్మతు పనులు పూర్తి అయినందున వరద కాలువను రివర్స్ పంపింగ్ ద్వారా నింపి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలని మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.
చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) సూచించారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Gaza Strip: రాత్రికి రాత్రి గాజాలోకి ఐడీఎఫ్ యుద్ధ ట్యాంకులు వెళ్లి వచ్చాయి. రాత్రి పూట జరిగిన రెయిడ్లో కొన్ని టార్గెట్లను ధ్వంసం చేశారు. హమాస్ స్థావరాలను పేల్చివేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళం పేర్క�
యుద్ధభూమి ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా భారీగా క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో 11 మంది మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కీవ్ : రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్లోకి ఎంటర్ అయ్యాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఒబలన్ జిల్లాలో ఉన్న పార్లమెంట్కు 9 కిలోమీటర్ల దూరంలో శత్రువులు మ�
మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ రామాయంపేట : భారీ వర్షాలతో నిండిన చెరువుల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కమిషనర్ శ్రీనివాసన్ త�