చెన్నై : కరోనా కట్టడికి అమల్లో ఉన్న లాక్డౌన్ ను జూన్ 7 వరకూ పొడిగించనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుత లాక్డౌన్ కు ఎలాంటి సడలింపులు ఉండవని జూన్ 7 వరకూ ఇవ�
చెన్నై : తమిళనాడులో పాలక డీఎంకే మంత్రి పీకే శేఖర్ బాబు నార్త్ ఇండియన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నివసించే ఉత్తరాది ఓటర్లు డీఎంకేతో లబ్థి పొంది అసెంబ్లీ ఎన్నికల్లో తమను మోస�
చెన్నై : విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ అసభ్య కామెంట్లు చేస్తూ వేధించిన చెన్నైలోని పద్మ శేషాద్రి బాల భవన్ స్కూల్ టీచర్ రాజగోపాలన్ ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాజగోపాల
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కమల్ హాసన్ కు మరో షాక్ ఎదురైంది. ఎంఎన్ఎం కీలక నేత సీకే కుమారవేల్ పార్టీని వీడారు. హీరో ఆరాధన, వ్యక్తి పూజను వ్యతిరేకిస్తూ పార్టీకి గుడ
డీఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం | డీఎంకే అధినేత స్టాలిన్ అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో స్టాలిన్ను తమ శాసనసభ పక్షనేతగా ఎన్నుకోనున్నట్లు తెలిస�
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికార పార్టీల హవానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కా�