న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ నేతలతో భారత విదేశాంగమంత్రి జైశంకర్ సమావేశమయ్యారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాలిబన్ నేతలతో జైశంకర్ భేటీ అయ్యారని
పాకిస్తాన్లో ఉగ్రవాద ఆర్థిక నెట్వర్క్ బహిర్గతమైంది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు అభయారణ్యంగా మారింది. ఇక్కడ తాలిబాన్, ఇతర ఉగ్రవాద సంస్థలకు మసీదుల ద్వారా పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తారు
ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర హింసల మధ్య ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని అమెరికా రాయబారి జల్మయ్ ఖలీల్జాద్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ ప్రతినిధి బృందం వైట్ హౌస్ సందేశాన్ని అష్రఫ్ ఘనీకి అందించింది
అమెరికాకు చెందిన బలగాలను ఆపరేట్ చేయడానికి అనుమతించొద్దని ఆఫ్ఘనిస్తాన్ పొరుగుదేశాలను తాలిబాన్ ఉగ్రవాదులు హెచ్చరించారు. అలా వారికి అనుమతించడం చాలా పెద్ద తప్పవుతుందని భయపెట్టే ప్రయ
ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దళాలను అమెరికా ఉపసంహరించుకోవడం ప్రారంభం కాగానే, ఇటు తాలిబాన్ ఉగ్రవాదులు తమ పరిధిని విస్తరించడం ప్రారంభించారు. కొన్ని వారాల వ్యవధిలోనే మూడు జిల్లాలను తమ ఆధీనంలోకి �
ఆఫ్ఘనిస్తాన్లోని జల్రేజ్ జిల్లాను తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. వారి చేతుల్లో నుంచి జిల్లాను విడిపించేందుకు సైన్యం పెద్ద ఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది
అఫ్ఘనిస్తాన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారు. గత 24 గంటల్లో 80 మంది తాలిబాన్లు చనిపోయినట్లు, మరో 60 మంది గాయపడినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తమ సైన్యాన్ని ఉపసంహరించుకుని, అటు టర్కీలో శాంతి సమావేశాలు నిర్వహించినా.. వారితో తమ పోరు ఎప్పటికీ ముగియదు అని అల్ ఖైదా ప్రకటించింది.