కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ను తాలిబన్ ముట్టడించిన సమయంలో అమెరికా సైనికుడికి అప్పగించిన పసి బాలుడు ఎట్టకేలకు నాలుగు నెలల తర్వాత తన కుటుంబం చెంతకు చేరాడు. ఆఫ్ఘనిస్థాన్లో చాలా ఏండ్లుగా మోహరి
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో తన నివాసంలో సోమవారం
న్యూఢిల్లీ: విధ్వంసక శక్తులు కొంతకాలం మాత్రమే ఆధిపత్యం చెలాయించగలవని, శాశ్వతంగా కాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం ద్వారా సామ్రాజ్యాలను సృష్టించే సిద్ధాంతాన్ని అనుసరించే వారు మానవత్వాన్ని �
ఆఫ్ఘనిస్తాన్లోని బాద్గిస్ ప్రావిన్స్లో జరిగిన బాంబు పేలుడులో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అబ్కమారి జిల్లా గవర్నర్ ఖుదాదాద్ తయ్యద్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు