ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రత్నాపూర్ గ్రామస్తులు కొండను తవ్వి రోడ్డు వేసుకున్నారు. కొండపై ఉన్న రత్నాపూర్లో 150 గడపలు ఉండగా.. 400 పైగా ప్రజలు నివసిస్తున్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. ఎడ్ల బండితో తన పొలానికి వెళ్లి చేనులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆదిలాబాద్, జైనాథ్, తాంసీ, తలమడుగు, బేల మండలాలతోపాటు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం (Rain) కురుస్తున