ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన జీ20 సదస్సుకు హాజరైన చైనా ప్రతినిధుల బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ వద్ద గురువారం హైడ్రామా జరిగినట్లు తెలుస్తున్నది.
26/11 ముంబయి ఉగ్రదాడిలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ను పోషిస్తున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకుడు. తెలుగు, హ�