ధర్మారం మండల కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఎంఈవో పోతు ప్రభాకర్ కేక్ కట్ చ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు తాసీల్దార్గా తూమాటి శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన భద్రాచలం తాసీల్దార్గా విధులు నిర్వహించారు.
అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న ఓ రైతు ఇంటి వద్దకే వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు మల్హర్ తాసిల్దార్ శ్రీనివాస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెకుంట గ్రామాని�