రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని సందర్శించనున్నారు. కొద్ది నెలల క్రితం ములుగు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ గ్రామాన్ని గవర్నర్ దత్తత తీస�
Electric shock | కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవయ్యపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య(48) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
తాడ్వాయి మండలంలోని పంబాపురం అడవుల్లో గురువారం పులి సంచరించింది. గ్రా మ సమీప అడవిలో పులి పాదముద్రలు గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో వైల్డ్లైఫ్ ఎఫ్ఆర్వో సత్తయ్య తన �