దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్లో భారత యువ ప్యాడ్లర్లు పసిడి పతకాల పంట పండించారు. ఖాట్మాండులో ఆదివారం ముగిసిన పలు కేటగిరీలలో భారత్ ఏకంగా 13 స్వర్ణ పతకాలతో సత్తాచాటింది.
హైదరాబాద్: ఆల్ఇండియా యూనివర్సిటీ టెన్నిస్ చాంపియన్షిప్లో ఉస్మానియా జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. కళింగ యూనివర్సిటీ వేదికగా శనివారం జరిగిన టోర్నీ క్వార్టర్స్ పోరులో ఉస్మానియా 3-1 తేడాతో ఎమ్
ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ న్యూఢిల్లీ: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్ డబుల్స్లో భారత్ రెండు కాంస్యాలు చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో తొలిసారి టీమ్ ఈవెంట్లో పతకం పట్టి చరిత�