అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. గ్రూప్ దశలో మొదటి పోరు
ప్రతిష్టాత్మక ప్రపంచ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత పురుషుల టీమ్ శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన మెగాటోర్నీలో భారత్ 3-0తో ట్యునీషియాపై అద్భుత విజయం సాధించింది.
దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్లో భారత యువ ప్యాడ్లర్లు పసిడి పతకాల పంట పండించారు. ఖాట్మాండులో ఆదివారం ముగిసిన పలు కేటగిరీలలో భారత్ ఏకంగా 13 స్వర్ణ పతకాలతో సత్తాచాటింది.
హైదరాబాద్: ఆల్ఇండియా యూనివర్సిటీ టెన్నిస్ చాంపియన్షిప్లో ఉస్మానియా జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. కళింగ యూనివర్సిటీ వేదికగా శనివారం జరిగిన టోర్నీ క్వార్టర్స్ పోరులో ఉస్మానియా 3-1 తేడాతో ఎమ్
ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ న్యూఢిల్లీ: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్ డబుల్స్లో భారత్ రెండు కాంస్యాలు చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో తొలిసారి టీమ్ ఈవెంట్లో పతకం పట్టి చరిత�