రెండ్రోజుల క్రితమే ముగిసిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో వైఫల్య ప్రదర్శన చేసిన భారత షట్లర్లు తిరిగి పుంజుకునేందుకు మరో టోర్నీ సిద్ధమైంది. మంగళవారం నుంచి స్విట్జర్లాండ్లోని బాసెల్ వ
స్విస్ ఓపెన్లో భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-17, 21-18తో వాంగ్ జు వీ(చైనీస్ తైపీ)పై అలవోక విజయం స
స్విస్ ఓపెన్ రన్నరప్, భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకును మెరుగుపర్చుకున్నాడు. పురుషుల సింగిల్స్లో మూడు ర్యాంక్లు ఎగబాకి 52,875 పాయింట్లతో ప్రణయ్ 23వ ర్యాంకుకు చే�
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సింధు 21-16, 21-19 తేడాతో యిగిట్ నెస్లిహాన్ (టర్కీ)