ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో కొన్ని నగరాల్లో ప్లాట్ఫాం ఫీజును రూ.10కి పెంచేశాయి. దీనికి సంబంధించిన ఓ నివేదికపై స్పందిస్తూ జొమాటో గురువారం వివరణ ఇచ్చింది. తాము బుధవారం నుంచి ప్లాట్ఫా�
దేశ వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ హైదరాబాద్ కేంద్రంగా దమ్ బిర్యానీ ఆర్డర్ల వివరాలను వెల్లడించింది. దేశంలో అమ్ముడైన ప్రతి ఐదు బిర్యానీ ఆర్డర్లలో ఒకటి హైదరాబాదీలు లాగించేస్తున్నారని తేలింద�
బాగా వర్షం పడుతున్నప్పుడు స్విగ్గీ డెలివరీలు ఇవ్వడం ఎంత కష్టమో. ఆ వానలో బైక్పై వెళ్లడం ప్రమాదకరం కూడా. అందుకే ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ తెలివిగా ఆలోచించాడు. బాగా వర్షాలు పడుతున్నాయని, బైక్ పక్కన పెట్టేసి
ఆన్లైన్ బుకింగ్లపై ఆహార పదార్థాలు అందించే స్విగ్గీ..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. సాఫ్ట్బ్యాంక్ మెజార్టీ వాటా కలిగిన ఈ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీవోకి రాబోతున్నద�