Minister Ktr | మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్ది భారతీయ జనతా పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కిం�
రోడ్డు ప్రమాదంలో మాజీ శాసనమండలి చైర్మన్, బీజేపీ నేత స్వామి గౌడ్ గాయపడ్డారు. శనివారం తిరంగా యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి.. ఇంటికి వెళ్తుండగా, బైక్ స్కిడ్ అయ్యింది