Swami Avimukteshwaranand: ప్రధాని మోదీ పొదుపు సందేశానికి అవిముక్తేశ్వరానంద కౌంటర్ ఇచ్చారు. ప్రధాని ముందుగా 8 వేల కోట్ల ఖరీదైన విమానాన్ని అమ్మేయాలన్నారు. ధర్మం అనేది ఇంటి నుంచే మొదలు అవుతుందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని, రాష్ట్రపతి పదవుల్లో ఇప్పటివరకు హిందువులు లేరని ఆయన లక్నోలో వ్యాఖ్యానించారు. ప్రధాని, రాష్ట�
Kedarnath: ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన ఆరోపణలు చేశారు. కేదార్నాథ్లో గోల్డ్ స్కామ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఆలయం నుంచి సుమారు 228 కేజీల బంగారం అదృశ్యమైనట్�