ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంను సైతం లెక్కచేయక రామగుండం నగర పాలక సంస్థ అధికారులు స్వచ్ఛతకే నడుం బిగించారు. గోదావరి ఒడ్డున బురదలోని చెత్తను గురువారం తొలగించి శభాష్ అనిపించుకున్నారు. సమష్టి కృ�
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం అభివృద్ధికి నాంది పలుకుతున్నట్టుగా ఉంటుందని, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్య�
మహాత్ముడి జీవన విధానం అందరికీ ఆదర్శం : మంత్రి దయాకర్రావు | మహాత్మా గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గాంధీజీ 152వ జయంతి సందర్భంగా