తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛ్ బయో కంపెనీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందంపై వెంటనే విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోన�
అమెరికా పర్యటనలో భాగంగా స్వచ్ఛ్ బయో సంస్థకు ప్రయోజనం కల్పించే ఎలాంటి హామీని తాము ఇవ్వలేదని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. తాము సంతకం చేసింది జెనరిక్ ఎంవోయూ మాత్రమేనని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో ‘స్వచ్ఛ్ బయో’ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
Manne Krishank | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఫ్రాడ్ పనులు మానుకోవాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ దందాల కోసం అమెరికా వెళ్లాడు అని క్రిశాం