కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..ఎలక్ట్రిక్ వాహన సెగ్మెంట్లోకి ఎట్టకేలకు ప్రవేశించింది. కిందటేడాది చివర్లో ప్రదర్శించిన తన తొలి ఎలక్ట్రిక్ మాడల్ ఈ-విటారాను దేశీయ మార్కెట్కు పరిచయం చ
Maruti Swift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ కారును గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
సుజుకీ మోటర్ కార్పొరేషన్ మరో మైలురాయికి చేరుకున్నది. భారత్లో సంస్థ 3 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. జపాన్ దేశంలో కంటే భారత్లోనే అత్యధిక వేగంగా ఈ వాహనాలను ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది.