రెనో ఇండియా దేశీయ మార్కెట్లో సరికొత్త కైగర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాతదాంతో పోలిస్తే 35 కొత్త ఫీచర్స్తో తీర్చిదిద్దిన ఈ మాడల్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ను అడ్వాన్స్ టెక్నాలజీతో తీర్చిదిద్ద�
ఎస్యూవీ సెగ్మెంట్ను మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా స్కోడా..కైలాక్ మాడల్ను దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశ�
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రాయిన్..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్ను పరిచయం చేసింది. ఎస్యూవీ సెగ్మెంట్ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బాసల్ట్ పేరుతో నయా కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ
నూతన సెల్టోస్కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని కియా ఇండియా ప్రకటించింది. విడుదల చేసిన తొలిరోజే 13 వేలకు పైగా బుకింగ్లు వచ్చాయని తెలిపింది.