ఏడో ఇండో-జర్మన్ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా జర్మనీకి చెందిన ఎనిమిది మంది మంత్రుల బృందం శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు-2030 ఎజెండాలో భాగంగా ఈ స�
ఆరోగ్య సంరక్షణపై దేశప్రజలు చేస్తున్న ఖర్చు పరిమితులు దాటుతున్నది. దాదాపు 9 కోట్ల మంది భారతీయులు ఈ విషయంలో ‘విపత్తు’ స్థాయిలను దాటేస్తున్నారు. కుటుంబ ఖర్చులో 10 శాతానికిపైగా ఆరోగ్య సంరక్షణకే ఖర్చు చేస్తు�
ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్'లో 4వది ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించడం. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్ర