Suspicious Deaths | ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విశ్రాంత ఉపాధ్యాయుడుతో పాటు భార్య, కుమారుడు అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందారు.
Chennai: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంట్లో శవాలై తేలారు. భార్యాభర్తలతో పాటు ఇద్దరు టీనేజ్ కుమారులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టరు, అడ్వకేట్ జంట, వారి పిల్లలు మృతిచెందారు.
జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లా బుదాల్ గ్రామంలో అనుమానాస్పద మరణాలు అధికారులు, పౌరులను తీవ్రంగా కలవరానికి గురి చేస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధి లేదా వైరస్ కారణంగా నెలన్నర వ్యవధిలో మూడు కుటుంబాలకు చె�