గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక రోగులకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పెన్పహాడ్ ప్రాథమిక ఆరో
సూర్యాపేట జిల్లా డీఎంహెచ్ఓగా డాక్టర్ పెండెం వెంకటరమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులు సహజ కాన్పు అయ్యేలా చూడాలని, ఇందుకు వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆరోగ్య సిబ్బందికి సూచించ