సాగు నీటికోసం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆయకట్టు భూములకు కాళేశ్వరం నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా రైతాంగం కలెక్టరేట్ ఎదుట బైఠాయించింది. అందులో ఓ రైతు పురుగు మంద�
ప్రజలకు సౌలభ్యంగా, పాలనకు అనువుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మించింది. సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగులు, అధికారులు, ప్రజలతో కళకళలాడుతున్నది. జిల్ల�
CM KCR | అందరి కృషితోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. సూర్యాపేటలో నూతన ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభిచుకున్న జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులక�
గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. బుధవారం రాత్రి సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంతకేశవ్, వెంకట్రెడ్డితో కలిసి జిల్లా యంత్రాంగంతో వెబ్ఎక్స్ ద్వా
నవంబర్ 26, 27, డిసెంబర్ 3, తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉండాలని, విధులకు హాజరు కాకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు.