కోదాడ రెవెన్యూ పరిధిలో 615, 616 సర్వే నంబర్లలో రెవెన్యూ అధికారులు అక్రమ పట్టా మార్పిడి చేశారని పేర్కొంటూ కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమకు..
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని, సాధించే దిశగా కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం పెన్పహాడ్ జడ్పీహెచ్ఎస్, కేజీబీవీ, తాసీల్దార్ కార్యాలయాలను ఆయన �
అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖపై నలువైపులా విచారణలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు హైదరాబాద్ నుంచి బృందాలుగా వచ్చి తనిఖీలు చేసి రికార్డులు తీసుకుపోగా, మరో పక్క క�
సూర్యాపేట జిల్లా కలెక్టర్గా తేజస్ నందలాల్ పవార్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం.. సూర్యాపేట జిల్లా కలెక్టర