జీహెచ్ఎంసీ పరిధిలో కులగణన సర్వే ఇష్టారీతిన కొనసాగుతున్నది. ఎక్కడాలేని విధంగా ఎన్యూమరేటర్లు పెన్సిల్తో డేటాను నింపుతూ, ఆపై పెన్నులతో డిక్లరేషన్ సంతకాలను తీసుకుంటున్నారని నగరవాసులు మండిపడుతున్నార�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు, ఎన్యుమరేటర్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. నర్సంపేట మండలంలోని ఆకులతండాలో ఆదివారం ఆమె సర్వేను జిల్లా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిల
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి సర్వే అధికారులకు యజమానులు కుటుంబ వివరాలు అందించి సహకరించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఇల్లెందు పట్టణం జేకే కాలనీలో ఇంటింటి సర్వేను కలెక్టర్�