Sanjay Raut | భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్చిన్లను తమ భూభాగాలు చూపుతూ డ్రాగన్ దేశం చైనా అధికారిక మ్యాప్ను విడుదల చేసింది. ఈ వ్యవహారంపై శివసనే (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కేంద్రంపై మండిపడ్డా�
సర్జికల్ స్ట్రైక్స్పై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా ఇదే అంశంపై ఆ పార్టీకి చెందిన మరో నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అడగటంలో తప్పేలేదని, అడిగే హక్కు ఆయనకు ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం ప్రసం�
పనాజి, అక్టోబర్ 14: పాకిస్థాన్ అత్రికమణలను, కశ్మీర్లో పౌరుల హత్యలను ప్రేరేపించడం ఆపకపోతే మరిన్ని సర్జికల్ దాడులు తప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. గోవాలోని ధార్బాందోఢాలో జాతీయ ఫోరెన్