Yadagirigutta | యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వివరించా�
Yadagirigutta | శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్ట శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.